Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

కుత్బుల్లాపూర్ గడ్డ బిజెపి కా అడ్డా

Must read

తెలంగాణ వీణ ,కుత్బుల్లాపూర్ : ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వేడి భయంకరంగా ఉత్సాహంగా అత్యద్భుతంగా చాలా ఎన్నికల వేడిలో భారతీయ జనతా పార్టీ తనదైన శైలిలో ఎప్పుడైతే బిసి సీఎం నినాదం ప్రకటించి నరేంద్ర మోడీ బడుగు బలహీన వర్గాలు, తాడిత,పీడిత జాతుల మీద ఉన్నటువంటి కార్మికుల కాంక్షలు ఉన్నటువంటి ప్రేమను చాటుకున్నారు. తెలంగాణలో రాజకీయం కొత్త విధానంలో ఒక దళితులు,క్రిస్టియన్లు విషయంలో తర్వాత మైనార్టీలు,బీసీలలో కూడా పెను మార్పు వచ్చింది.బీసీ సీఎం ను ప్రకటించిన తర్వాత దానికి కారణం స్వాతంత్రం వచ్చినప్పటినుండి ఇప్పటివరకు ఏ కళ అయితే బీసీలకు సీఎం పదవి ఉందో ఆ బీసీల పదవి సీఎం పదవిని ఈ రోజున నరేంద్ర మోడీ గారు నిజం చేస్తున్నారు.దాంట్లోనే చాప క్రింద నీరుల భారతీయ జనతా పార్టీకి బిహెచ్పి, బజరంగ్దళ్,ఆర్ఎస్ఎస్,అధర్మిక సంఘాలైతేనేమి,కార్మిక సంఘాలైతేనేమి, హర్షకులైతే నేమి మొత్తం కుల సంఘాలైతేనేమి చాప క్రింద నీరుల భారతీయ జనతా పార్టీకి పనిచేస్తున్నారు కమలం గుర్తు మీద ఓటేస్తున్నారు బీసీ సీఎంను తెలంగాణలో చేస్తున్నారు.కాంగ్రెస్ పార్టీ విదేశీ పార్టీ ఈ తెలంగాణ ప్రజలు గుర్తించారు.కాంగ్రెస్ తన విధానాల అవినీతి కుంభకోణాల పార్టీ అని అందరికీ తెలుసు. టిఆర్ఎస్ పార్టీ తన ఇంట్లోనే నాలుగు క్యాబినెట్లు పెట్టుకొని వారసత్వ పార్టీగా కుటుంబ పార్టీగా ప్రజలందరూ గుర్తించాలని తెలియజేస్తూ ప్రజలంతా ఐక్యమత్యంతో అదేవిధంగా నినాదంతో భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలని బిసి సీఎంను చూసి తమ కల నెరవేర్చుకోవాలని తపనతో ఉన్నారు. కమలం గుర్తు మీద ఓటు వేసి భారతీయ జనతా పార్టీ సీఎంను తయారు చేస్తామని ప్రతినపడ్డారు. తెలంగాణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you