తెలంగాణ వీణ, మంచిర్యాల : బెల్లంపల్లి పట్టణం లొ కావ్య జ్యోతి ఆధ్వర్యంలో 7,8 వార్డులలో గడ్డం వినోద్ చేతి గుర్తుకే మన ఓటు భారీ మెజార్టీతో గెలిపించలని యువకులు మహిళలు పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగింది. ఇంటింటికి వెళ్తూ. గ్యారంటీ కార్డు ప్రతి ఒక్కరికి ఇస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలపై ప్రతి ఒక్కరికి వివరిస్తూ తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీసుకోవాలని, ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటేయాలని ఇంటింటికి వెళ్లి కోరడమైనది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు కావ్య జ్యోతి, దవ రమేష్, సల్ల సంజీవ్ రెడ్డి, మొగురం సమ్మయ్య బస్తి మహిళలు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Tweetఇంటి ఇంటికి ప్రచారం లో పాల్గొన్న కావ్య జ్యోతి pic.twitter.com/haD42lZfL0
— GS9TV Telugu News (@Gs9tvNews) November 26, 2023