Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

హైదరాబాద్ ఎయిర్ పోర్టులో నవదంపతులు..

Must read

తెలంగాణ వీణ , సినిమా : ఇటలీలో ఘనంగా పెళ్లి చేసుకున్న లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ హైదరాబాద్ కు తిరిగొచ్చారు. శనివారం ఉదయం ఈ కొత్త జంట శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో దిగింది. భర్తతో కలిసి చిరునవ్వులు చిందిస్తూ లావణ్య ఎయిర్ పోర్ట్ లో సందడి చేసింది. ఈ నెల 1న ఇటలీలోని టస్కానీలో లావణ్య, వరుణ్ ల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ పెళ్లి వేడుకల్లో మెగా ఫ్యామిలీతో పాటు సమీప బంధుమిత్రులు, టాలివుడ్ హీరోహీరోయిన్లు పాల్గొన్నారు. ఈ నెల 5న హైదరాబాద్ లో లావణ్య, వరుణ్ ల పెళ్లి రిసెప్షన్ జరగనుంది.

దీంతో ఇటలీ నుంచి శనివారం ఉదయం ఈ నవదంపతులు హైదరాబాద్ కు చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్ లో ఈ జంటను తమ కెమరాల్లో బంధించేందుకు జర్నలిస్టులు పోటీపడ్డారు. 

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you