Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

ఎస్పీఆఫీస్‌ బయటే వికలాంగ మహిళను ఈడిచేసిన పోలీసులు

Must read

తెలంగాణ వీణ , జాతీయం :ఉత్తరప్రదేశ్‌ పోలీసులు వికలాంగురాలైన ఓ మహిళపట్ల అమానవీయంగా వ్యవహరించారు. ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు బాధితురాలి చేతులు పట్టుకుని ఓ బస్తాను ఈడ్చుకెళ్లినట్లు ఈడ్చుకెళ్లారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని హర్దోయ్‌ జిల్లాలో సాక్షాత్తు జిల్లా ఎస్పీ కార్యాలయం పరిసరాల్లో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ ఘటనపై నెటిజన్‌లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల తీరుపై మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. వికలాంగురాలైన ఓ మహిళ తన భర్తతో ఉన్న వివాదంపై ఫిర్యాదు చేసేందుకు ఎస్పీ కార్యాలయానికి వచ్చింది. అయితే, పోలీసులు ఆమెను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you