Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

వయనాడ్‌లో ప్రకృతి విలయం.. విరాళం ప్రకటించిన హీరో విక్రమ్‌

Must read

తెలంగాణవీణ జాతీయం : వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో దాదాపు 180 మంది మృతిచెందిన ఘటన యావత్‌ దేశాన్ని కలిచి వేస్తోంది. ఈ క్రమంలో బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు పలు రాష్ట్రాల ప్రభుత్వాలతో పాటు పలువురు ప్రముఖులూ ముందుకొస్తున్నారు. నటుడు విక్రమ్‌ కేరళ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రూ.20లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you