Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

అంతర్జాతీయ తెలుగు మహా సభల ప్రతినిధులకు “రాపిడో” యాభై శాతం రాయితీ

Must read

తెలంగాణవీణ, బెంగళూరు : ఆంధ్ర సారస్వత పరిషత్ 5,6,7 జనవరి 2024 న రాజమహేంద్రవరం గైట్ కళాశాల ప్రాంగణం లో నిర్వహిస్తున్న *అంతర్జాతీయ తెలుగు మహా సభల ప్రతినిధులకు “రాపిడో సంస్థ ” యాభై శాతం రాయితీ( ఫిఫ్టీ పెరసెంట్) ను బైక్, టాక్సీ & ఆటో లపై ప్రకటించినట్లు పరిషత్ అధ్యక్షులు డా.గజల్ శ్రీనివాస్ తెలిపారు. తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణకు రాపిడో సంస్థ తన సేవలు అందిస్తుందని, 4 జనవరి నుండి 8 జనవరి వరకు తెలుగు మహా సభల ప్రాంగణం నకు రాజమహేంద్రవరం, పట్టణం నుండి సేవలు “AP2024” కూపన్ కోడ్ ను ఉపయోగించి సేవలు పొందవచ్చని రాపిడో రైడ్ సంస్థ స్థాపకుడు శ్రీ గుంటుపల్లి పవన్ తెలిపారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you