Thursday, September 19, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

అంతర్జాతీయ తెలుగు మహాసభల కు విచ్చేయనున్న కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి

Must read

  • డా.గజల్ శ్రీనివాస్, అధ్యక్షులు

తెలంగాణ వీణ , రాజమహేంద్రవరం : ఆంధ్ర సారస్వత పరిషత్ సంస్థ , చైతన్య విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో అంధ్రమేవ జయతే! అన్న నినాదంతో తెలుగు భాషా వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసే దిశగా తేదీలు 5,6,7 జనవరి 2024
శ్రీ రాజరాజనరేంద్రుల వారి పట్టాభిషేక మహోత్సవ సహస్రాబ్ది సందర్భంగా సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరం, గైట్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణం లో నిర్వహిస్తున్న అంతర్జాతీయ తెలుగు మహా సభలకు కేంద్ర పర్యాటక జ్ సాంస్కృతిక శాఖామాత్యులు శ్రీ కిషన్ రెడ్డి విచ్చేయనున్నారని పరిషత్ అధ్యక్షులు డా.గజల్ శ్రీనివాస్, చైతన్య విద్యా సంస్థల అధినేత శ్రీ చైతన్యరాజులు తెలిపారు.

5 జనవరి 2024 ఉదయం 10.30 ని.లకు జరిగే తెలుగు మహాసభలకు శ్రీ జి కిషన్ రెడ్డి గారు ముఖ్య అతిధిగా విచ్చేసి మహా సభలను ప్రారంభించి వారి ఆత్మీయ సందేశాన్ని ఇవ్వనున్నారని డా.గజల్ శ్రీనివాస్ తెలిపారు.

This image has an empty alt attribute; its file name is image-64.png

డా.గజల్ శ్రీనివాస్
అధ్యక్షులు

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you