తెలంగాణ వీణ, సిద్దిపేట్ జిల్లా :సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన కుమ్మరి సత్తమ్మ అనారోగ్యంతో చనిపోయినందున బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందించిన మర్కుక్ మండల పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ ) పాండు గౌడ్ వారితో పాటుగా చెక్కలి రాములు జుట్టు సుధాకర్ మేకల శ్రీనివాస్ బోయిని లక్ష్మణ్ కుమ్మరి రాజు రమేష్ లతో కలిసి అందించడం జరిగింది