Wednesday, September 18, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

మేడారం ఆలయ కమటీ అధ్యక్షుడిగా అర్రేం లచ్చు పటేల్

Must read

తెలంగాణ వీణ, ములుగు : మేడారం మహా జాతరకు ఆలయ ఉత్సవ కమిటీ అధ్యక్షుడిగా రాష్ట్ర ప్రభుత్వం ములుగు జిల్లా తాడ్వాయి మండలం కొండపర్తి గ్రామానికి చెందిన అర్రెమ్ లచ్చు పటేల్ ని నియమించారు.లచ్చు పటేల్ మాట్లాడుతూ నన్ను ఈ మహా జాతరకు నియమించినందుకు గాను భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూస్తానని నా మీద ఉంచిన నమ్మకాన్ని రాష్ట్ర మంత్రి సీతక్కకు దేవదాయ శాఖ మంత్రి శాఖ మంత్రి కొండా సురేఖకు కృతజ్ఞతలు.నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటానని ఆయన అన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you