Thursday, September 19, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

లంచం తీసుకుంటూ దొరికి ఏడ్చేసింది

Must read

తెలంగాణవీణ, హైదరాబాద్ : ఓ ప్రభుత్వ అధికారిణి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కి కన్నీరు పెట్టుకుంది. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లోని ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసులో ఏసీబీ సోదాలు చేపట్టింది. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జగ జ్యోతి లంచం తీసుకుంటూ పట్టుబడింది. ఓ వ్యవహారంలో సంతకం కోసం జగ జ్యోతి బాధితుడి నుంచి రూ.84,000 లంచం డిమాండ్ చేసింది. దీంతో అతడు ACBని ఆశ్రయించగా, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ క్రమంలో జగ జ్యోతి కన్నీరు పెట్టుకుంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you