Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

మహంకాళి అమ్మవారిదర్శించుకున్న ఎంఎల్ఏ తలసాని….

Must read

తెలంగాణ వీణ , హైదరాబాద్ : నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు మాజీమంత్రి, ఎంఎల్ఏ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆలయ పండితులు ఆయనను పూర్ణకుంభంతో స్వాగతించారు ఆ తరువాత అమ్మవారికి పూజలు నిర్వహించి ఎంఎల్ఏ కు తీర్థప్రసాదాలు అందజేసి వారి ఆశీర్వాదాలు అందజేశారు ఆలయ పండితులు

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you