Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

ఐనవోలు ఎంపిడిఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా పాలన సమీక్ష సమావేశంలో పాల్గొన్న వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు

Must read

తెలంగాణ వీణ , వరంగల్ : మంగళవారం వర్ధన్నపేట నియోజకవర్గం ఐనవోలు హాసన్ పర్తి మండలాల పరిధిలోని వివధ విభాగాల సంబంధించిన అధికారులతో ఐనవోలు ఎంపిడిఓ కార్యాలయంలో ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి మరియు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన 6 పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రజా పాలన సంబంధించిన విధివిధానాలను ఐనవోలు హాసన్ పర్తి మండలాల వివిధ విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన వర్ధన్నపేట శాసనసభ్యులు విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ఈ కార్యక్రమంలో ఎంపీపీ మార్నేని మధుమతి ఎంపీటీసీలు వివిధ విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you