Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

సత్తమ్మ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం

Must read

తెలంగాణ వీణ, సిద్దిపేట్ జిల్లా :సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన కుమ్మరి సత్తమ్మ అనారోగ్యంతో చనిపోయినందున బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందించిన మర్కుక్ మండల పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ ) పాండు గౌడ్ వారితో పాటుగా చెక్కలి రాములు జుట్టు సుధాకర్ మేకల శ్రీనివాస్ బోయిని లక్ష్మణ్ కుమ్మరి రాజు రమేష్ లతో కలిసి అందించడం జరిగింది

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you