Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

ఒక్క రోజులోనే 24 శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే రేగా కాంతారావు

Must read

తెలంగాణ వీణ, భద్రాద్రి కొత్తగూడెం : మణుగూరు మున్సిపాలిటీలో ఒక్క రోజులోనే 24 శంకుస్థాపనలు 66 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్ ,స్థానిక ఎమ్మెల్యే రేగా కాంతారావు శంకుస్థాపనలు చేశారు.ఆదర్శనగర్, ఐలమ్మ నగర్, చాపల మార్కెట్, మేధర బస్తి ,రాజుపేట, కుంకుడు చెట్ల గుంపు, మరియు పలు గ్రామాల్లో నూతనంగా సుమారు 65కోట్ల రూపాయలతో నిర్మించనున్న సిసి రోడ్లు ,డ్రైనేజ్ వర్కులకు శంకుస్థాపనల తోపాటు రెడ్డి సంఘానికి మున్నూరు కాపు సంఘానికి బీసీ సంఘానికి ఆత్మగౌరభవనాలకు శంకుస్థాపనలు…మరియుమిషన్ భగీరథులు పెండింగ్ ఉన్న నల్ల పనులకు ప్రతి ఇంటికి మంచినీళ్లు అందించే విధంగా నూతన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పోశం నరసింహారావు, మున్సిపాలిటీ కమిషనర్ ఉమామహేశ్వరరావు ,మరియు ప్రజా ప్రతినిధులు , అధికారులు , బీ ఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you