Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

మియాపూర్ పోలీసుల తనిఖీల్లో భారీగా బంగారు,వెండి ఆభరణాలు నగదు స్వాధీనం

Must read

తెలంగాణ వీణ : మియాపూర్ పోలీసుల తనిఖీల్లో ఎలాంటి పత్రాలు లేకుండా కారులో తరలిస్తున్న 27 కేజీల బంగారం,15కిలోల వెండి ఆభరణాలు తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులు అదుపులోకి తీసుకున్నారు. . బషీర్ బాగ్ లోని ఓ నగల షాపు నుంచి బంగారు,వెండి ఆభరణాలు తీసుకెళ్తున్నట్లు వ్యక్తులు పేర్కొన్నారు,అదే విధంగా వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో 14 లక్షల రూపాయల నగదు పట్టుకున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you