Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

 ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

Must read

తెలంగాణ వీణ , హైదరాబాద్ : యాభై సంవత్సరాలలో జరగని అభివృద్ధిని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొమ్మిదేండ్లలో చేశామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. సోమారం మంత్రి తలసాని అధ్యక్షతన సనత్ నగర్ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ పార్టీ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, కాంగ్రెస్‌, బీజేపీ ఎన్ని జిమ్మిక్కులు చేసినా విజయం బీఆర్‌దే అన్నారు.

మనకు ఎవరు పోటీ కాదు, మనకు మనమే పోటీ అన్నారు. ఈ నెల 9న నామిషేన్‌ వేసి19 నుంచి నియోజకవర్గంలో పాదయాత్ర ప్రారభిస్తానని మంత్రి తెలిపారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you