డబుల్ బెడ్రూం ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన హోం మినిష్టర్ మహమ్మద్ అలీ

తెలంగాణ వీణ, కుత్బుల్లాపూర్ : దుండిగల్,కైసర్ నగర్, నిజాంపేట్ లోని 3142 డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయించిన 3నియోజకవర్గాలలోని లబ్దిదారులకు ఇళ్ల పట్టాలను హోం మినిష్టర్ మహమ్మద్ అలీ పంపిణీ చేసారు..ఈ కార్యక్రమంలో ఎంఎల్ సి శంభీపూర్ రాజు ,ఎంఎల్ఎ వివేకానంద, మాధవరం క్రిష్ణారావు..డిప్యూటీ కలెక్టర్ తదితర అధికారులు పార్టీ నాయకులు పాల్గొన్నారు..14ఏళ్లు ఉద్యమంలో మడమ తిప్పకుండా పెద్ద పెద్ద పార్టీల నేతలను తట్టుకుని తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన నాయకుడు మన కేసిఆర్ అని హోం మినిష్టర్ … Continue reading డబుల్ బెడ్రూం ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన హోం మినిష్టర్ మహమ్మద్ అలీ